తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్..

61பார்த்தது
తొమ్మిది మంది పేకాట రాయుళ్లు అరెస్ట్..
పొతంగల్ మండలంలోని జల్లాపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్నారని సమాచారం అందుకున్న కోటగిరి పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి తొమ్మిది మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు కోటగిరి ఎస్సై సందీప్ గురువారం తెలిపారు. వారి వద్ద నుంచి 70, 350 స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో పేకాట ఆడినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.

தொடர்புடைய செய்தி