బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడకు చెందిన ముదిరాజ్ కుల సంఘ అధ్యక్షుడు లింగమేశ్వర్ ఆధ్వర్యంలో ముదిరాజులను బిసి-డి నుండి బీసీ ఏ లోకి మార్చాలని కోరుతూ మంగళవారం ఆర్డిఓ రమేష్ రాథోడ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.