పొంగి పొర్లుతున్న మిషన్ భగీరథ నీళ్లు

73பார்த்தது
పొంగి పొర్లుతున్న మిషన్ భగీరథ నీళ్లు
ఒకవైపు బీర్కూర్ లో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మరొకవైపు మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడంతో తాగునీటి శాఖ అధికారులు మంచినీటి రక్షిత పథకాల కోసం నీటిని అందించడానికి ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మాణం చేపడుతున్నారు. కాంట్రాక్టర్కు, అధికారులకు మధ్య సమన్వయం లోపం బీర్కూర్ ప్రజలకు శాపంగా మారింది. మంగళవారం మిషన భగీరథ పైప్ లైన్ పగిలి రోడ్డుపై ప్రవహించడంతో ప్రజలు, ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

தொடர்புடைய செய்தி