ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరిన మాధవ్ యాదవ్

67பார்த்தது
ఎంపీ బీబీ పాటిల్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరిన మాధవ్ యాదవ్
బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాధవ్ యాదవ్ బుధవారం ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాధవ్ యాదవ్ మాట్లాడుతూ గతంలో బిజెపి పార్టీలో జిల్లా కార్యదర్శిగా పనిచేయడం జరిగిందని తాను బిజెపి పార్టీలో చేరడం సొంత ఇంటికి వచ్చినట్లు అయిందన్నారు. ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానన్నారు.

தொடர்புடைய செய்தி