ఎస్సైని సన్మానించిన నాయకులు

57பார்த்தது
ఎస్సైని సన్మానించిన నాయకులు
బాన్సువాడ నియోజకవర్గం బీర్కూరు పట్టణానికి చెందిన కీర్తి రాజ్ ఎస్సైగా ఎంపికైన సందర్భంగా సోమవారం బీర్కూర్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చందు ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி