శివ పుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో కర్రపూజ..

51பார்த்தது
శివ పుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో కర్రపూజ..
రుద్రూర్ మండలంలోని అంబం ఆర్ గ్రామంలో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు శుక్రవారం సాయంత్రం గణేష్ మండపం ఏర్పాటుకై కర్రపూజ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ రానున్న వినాయక చవితి పండుగను ప్రజలందరూ సామరస్యంగా జరపుకోవాలన్నారు. అటు పోలీసు శాఖ కు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி