నీట మునిగిన పంట పొలాలు

83பார்த்தது
నీట మునిగిన పంట పొలాలు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో.. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పంట పొలాలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడిన పంట నీట మునగడంతో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி