బాన్సువాడలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు

77பார்த்தது
బాన్సువాడలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు
బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శుక్రవారం టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును అధిష్టానం ఖరారు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాలుస్తూ మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నార్లనంద కిషోర్ గుప్తా, వెంకటేష్, నాయకులు పిట్ల శ్రీధర్, మోహన్ రెడ్డి, దాసరి శ్రీనివాస్, కొట్టం గంగాధర్, మోహన్ నాయక్, కిరణ్, మల్లికార్జున్, వహాబ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி