బిజెపి పార్టీలో చేరిన బంజారా యువకులు

85பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బుధవారం అసెంబ్లీ కన్వీనర్ గొడుగుట్ల శ్రీనివాస్ సమక్షంలో మండలంలోని జెకే తండా, పలు గ్రామాలకు చెందిన బంజారా యువకులు బిజెపి పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, సీనియర్ నాయకులు చిదుర సాయిలు, నాగం సాయిలు, శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నాయకుడు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி