బాన్సువాడలో రోగి పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైద్యుడు

6851பார்த்தது
బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల వైద్యుడు మంగళవారం అనుచితంగా ప్రవర్తించడంతో రోగి తరపు బంధువులు ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాస ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి సరిత అనే ఓ మహిళ గత మూడు రోజుల కిందట గొంతు నొప్పి వ్యాధితో ఆసుపత్రిలో చేరారు. రోగి పట్ల నిర్లక్ష్యం చేసిన వైద్యుడు పై చర్యలు తీసుకునేందుకు ఉన్నత అధికారులకు నివేదిక అందించనున్నట్లు ఆయన తెలిపారు.

தொடர்புடைய செய்தி