జ‌పాన్‌కు చెందిన నిహ‌న్ హిడంక్యో సంస్థ‌కు నోబెల్ శాంతి పుర‌స్కారం

76பார்த்தது
జ‌పాన్‌కు చెందిన నిహ‌న్ హిడంక్యో సంస్థ‌కు నోబెల్ శాంతి పుర‌స్కారం
జ‌పాన్‌కు చెందిన నిహ‌న్ హిడంక్యో సంస్థ‌కు 2024 నోబెల్ శాంతి పురస్కారం లభించింది. హిరోషిమా, నాగ‌సాకిపై జ‌రిగిన అణుబాంబు దాడిలో దెబ్బ‌తిన్న బాధితుల కోసం ఈ సంస్థ పనిచేస్తోంది. అణ్వాయుధ ర‌హిత ప్ర‌పంచాన్ని ఆ సంస్థ కోరుకుంటున్న‌ట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను మ‌ళ్లీ వాడ‌రాదు అని ఆ సంస్థ ప్ర‌త్య‌క్ష బాధితుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన‌ట్లు క‌మిటీ పేర్కొన్న‌ది.

தொடர்புடைய செய்தி