కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులర్పించిన భోగ శ్రావణి

61பார்த்தது
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులర్పించిన భోగ శ్రావణి
జగిత్యాల పట్టణ కేంద్రంలో శనివారం పట్టణ అంగడి బజార్లో పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి సంఘ సభ్యులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్, పద్మశాలి సంఘ సభ్యులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி