ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన

65பார்த்தது
ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు భారత జట్టు ప్రకటన
ఒమన్‌ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత్‌-ఎ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
భారత్-ఎ జట్టు: తిలక్ వర్మ (C), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.

தொடர்புடைய செய்தி