పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్ హర్విందర్ సింగ్

61பார்த்தது
పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన భారత ఆర్చర్ హర్విందర్ సింగ్
పారాలింపిక్స్‌లో బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో పొలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్‌పై 6-0 తేడాతో ఘన విజయం సాధించాడు. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ చరిత్రలో ఆర్చరీలో భారత్‌కు ఇది తొలి బంగారు పతకం కావడం విశేషం. అంతేకాకుండా ఆర్చరీలో బంగారు పతకం గెలుచుకున్న ఏకైక భారతీయుడిగానూ హర్విందర్‌ చరిత్ర సృష్టించాడు.

தொடர்புடைய செய்தி