రెండో వన్డేలో భారత్ ఓటమి

63பார்த்தது
రెండో వన్డేలో భారత్ ఓటమి
న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో జరిగిన తొలి వన్డేలో అదరగొట్టిన టీమిండియా రెండో వన్డేలో చతికిలపడింది. అహ్మదాబాద్ వేదికగా ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కివీస్ నిర్ధేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు తడబడ్డారు. రాధా యాదవ్ 48, సైమా 29, హర్మన్ ప్రీత్ 24 మినహా మిగిలిన వారు విఫలమయ్యారు. తహుహు 3, సోఫియా 3, కెర్, కార్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி