ఆకట్టుకుంటున్న సైకత వినాయకుడు (Video)

74பார்த்தது
వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. తాజాగా, వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని పూరీ తీరంలో గణనాథుడి భారీ సైకత విగ్రహాన్ని శిల్పి సుదర్శన్ పట్నాయక్ తీర్చిదిద్దారు. ఈ శిల్పంలో 20 రకాల పండ్లను ఉపయోగించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி