మట్టి వినాయకులను పంపిణీ చేసిన కార్పొరేటర్ శ్వేత

67பார்த்தது
మట్టి వినాయకులను పంపిణీ చేసిన కార్పొరేటర్ శ్వేత
ఐఎస్ సదన్ డివిజన్ లో శుక్రవారం వార్డ్ కార్యాలయంలో స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి జిహెచ్ఎంసి డిసి శైలజతో కలిసి మట్టి వినాయకులను స్థానిక ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి మాట్లాడుతూ, మట్టి గణపతి విగ్రహాలను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ పూజలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మనం కూడా భాగ్యస్వామ్యం కావాలని కోరారు.

தொடர்புடைய செய்தி