ప్రజలు పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలి: కార్పొరేటర్

76பார்த்தது
గడ్డి అన్నారం డివిజన్ పరిధిలో సోమవారం నిర్వహించిన స్వచ్చదనం, పచ్చదనం కార్యక్రమంలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిసరాలను పరిశుభ్రం చేశారు. అనంతరం పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాగస్వమమై పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని సూచించారు. రోజువారీ చేపట్టాల్సిన పలు కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

தொடர்புடைய செய்தி