డ్రైనేజీ పనుల పరిశీలన

81பார்த்தது
డ్రైనేజీ పనుల పరిశీలన
డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి నూతన పైపులైన్ పనులు చేపట్టామని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అన్నారు. మంగళవారం ఆయన రెయిన్బాజార్ డివిజన్లోని చోటపూర్, సదత్ నగర్, యశ్రఫ్ నగర్ తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్ మహ్మద్ వసీవుద్దీన్ కలిసి పర్యటించారు. స్థానికంగా కొనసాగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో ఆరా తీశారు. ఈ పర్యటనలో మజ్లిస్ నాయకులు, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు పాల్గొన్నాడు.

தொடர்புடைய செய்தி