ప్రభుత్వ అధికారులతో గణేష్ ఉత్సవాల మండల సమన్వయ సమావేశం

85பார்த்தது
ప్రభుత్వ అధికారులతో గణేష్ ఉత్సవాల మండల సమన్వయ సమావేశం
పాటిల్ కతీలాల్ సుభాష్, ఐపీఎస్ డీసీపీ సౌత్ ఈస్ట్ జోన్ రాబోయే గణేష్ ఉత్సవాలకు సంబంధించి శుక్రవారం సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాబోయే గణేష్ ఉత్సవాల లో గణేష్ మండపాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు పాటిల్ కతీలాల్ సుభాష్ సూచించారు.

தொடர்புடைய செய்தி