లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన డి ఈ రామ్మోహన్

56பார்த்தது
వనస్థలిపురం ఆటోనగర్ లో విద్యుత్ శాఖ కార్యాలయంలో 18వేల లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు చిక్కాడు. సరూర్నగర్ డివిజన్ టెక్నికల్ డిఈ రామ్మోహన్, ఆగపల్లి అనే గ్రామంలో రెండు ఎకరాల వెంచర్లో విద్యుత్ స్తంభాలను షిఫ్టింగ్ చేయడానికి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ అది అప్రూవల్ చేసి పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ను 18వేల డిమాండ్. గురువారం రామ్మోహన్ 18వేల రూపాయలు కాంట్రాక్టర్ ఇస్స్తుండంగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు

தொடர்புடைய செய்தி