మట్టి వినాయకులను పంపిణీ చేసిన భాస్కర్ రెడ్డి

59பார்த்தது
మట్టి వినాయకులను పంపిణీ చేసిన భాస్కర్ రెడ్డి
వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి పూజించాలని ఐఎస్ సదన్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ మెట్టు భాస్కర్ రెడ్డి శుక్రవారం మట్టి గణపతులను పంపిణీ చేయడం జరిగింది. మట్టి గణపతి విగ్రహాలను తీసుకొని వచ్చే ప్రతి ఒక్కరూ పూజలు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ లో మనం కూడా భాగ్యస్వామ్యం కావాలని మెట్టు భాస్కర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி