ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ?

54பார்த்தது
ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ?
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీకి సర్వత్రా అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది. వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రంలో కలిగిన నష్టాలు, సహాయ నిధులు కోరుతూ ఆయన నివేదిక అందజేయనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎంతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி