గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య

52பார்த்தது
గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య
సికింద్రాబాద్ జీఆర్పీ ఠాణా పరిదిలో హై టెక్, హఫీజ్ పేట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. సుమారు 25ఏళ్ల వయసు ఉన్న యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తెలుపు, నలుపు రంగు టీ షర్ట్ ధరించినట్లు హెడ్ కానిస్టేబుల్ మురళి తెలిపారు.

தொடர்புடைய செய்தி