చెత్తను సేకరించే బండ్లను పంపిణీ కార్పొరేటర్

77பார்த்தது
చెత్తను సేకరించే బండ్లను పంపిణీ కార్పొరేటర్
కార్పొరేటర్ సామల హేమ, డిప్యూటీ కమిషనర్ కలిసి పారిశుధ్య కార్మికులకు తోపుడు బండ్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జి హెచ్ ఎం సి వారి ఏర్పాటు చేసిన ఈ తోపుడు బండ్లను కార్మికులకు పంపిణీ చేయడం జరిగిందని చెత్త బండ్లు వెళ్ళని స్థితిలో ఉన్న గల్లీలో సేకరించడానికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉంటుందని ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி