బ్రాహ్మణ బస్తీ సందర్శించిన కార్పొరేటర్ హేమ

76பார்த்தது
బ్రాహ్మణ బస్తీ సందర్శించిన కార్పొరేటర్ హేమ
కార్పొరేటర్ సామల హేమ బ్రాహ్మణ బస్తీ ని శుక్రవారం సందర్శించారు. కలుషిత నీరు వస్తుందని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురాగా అధికారులతో కలిసి పరిశీలించారు. నూతన పైప్ లైనుకు ఇప్పటికే ప్రతిపాదన పంపామని మంజూరు కాగానే పనులు మొదలు పెడతామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ ప్రియాంక, బిజెపి నాయకులు అజయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி