సీఎంను కలిసిన మంత్రి దామోదర రాజనర్సింహ

72பார்த்தது
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మేల్యేలు స్వీట్స్ తినిపించి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నట్లు వెల్లడించడంపై హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி