స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కోటి కుంకుమార్చన

62பார்த்தது
పద్మారావు నగర్లోని స్కంధగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఆదివారం కోటి కుంకుమార్చన పూజలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కోటి కుంకుమార్చన నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజింగ్ ట్రస్టు కృష్ణన్ రాజమని తెలిపారు. విశ్వశాంతి, సనాతన ధర్మం, హిందూ మత రక్షణకు వారణాసికి చెందిన స్వామి అభిషేక్ బ్రహ్మచారి అధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి కుంకుమార్చన పూజల్లో వందలాది మంది మహిళా భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி