అన్ని ఏర్పాట్లు చేయాలి: తలసాని

70பார்த்தது
అన్ని ఏర్పాట్లు చేయాలి: తలసాని
గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల్లో భక్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యతను దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాలని ఆదివారం అధికారులను సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. హైదరాబాద్లో జరిగే గణేష్ నవరాత్రులు, శోభ యాత్ర, నిమజ్జన కార్యక్రమాలకు విశేష గుర్తింపు ఉందని, వీక్షించేందుకు లక్షలాది మంది వస్తారని ఆయన వెల్లడించారు.

தொடர்புடைய செய்தி