పద్మారావు నగర్ లో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు

61பார்த்தது
పద్మారావు నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందర్భంగా ఆదివారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో ఫలహారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. కళాకారుల విన్యాసాలు, డిజె సౌండ్స్, రాజమండ్రి కళాకారుల ప్రదర్శనలతో పద్మారావు నగర్ దద్దరిల్లింది. లష్కర్ జిల్లా సాధన సమితి అద్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్, శైలేందర్, సాయిరాం చారి, హరీ చారి, బాలరాజు యాదవ్, కృష్ణ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி