నిండిన చెరువు పారిన అలుగు

74பார்த்தது
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువుల నుండి అలుగులు పారుతున్న సందర్భంగా ప్రకృతి మొత్తం జలకళను సంతరించుకుందని ఇది ఎంత సంతోషకరమని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆనంధం వ్యక్తం చేశారు. శనివారం రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం గుర్రంపల్లి గ్రామ చెరువు నిండి అలుగు పారుతున్న సందర్భంగా గంగమ్మ తల్లికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేసారు.

தொடர்புடைய செய்தி