2వ డివిజన్లో దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

70பார்த்தது
2వ డివిజన్లో దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ నందు రెండవ డివిజన్లో దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 78వ గణతంత్ర వేడుకలను జరుపుకోవడం జరిగింది. త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని పాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజు, ఎన్ఎంసి బిఆర్ఎస్ ప్రెసిడెంట్ రంగనాయక ప్రసాద్, సాంబశివరెడ్డి, ఇంపల్స్ కాలేజ్ స్టూడెంట్స్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி