ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

75பார்த்தது
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ హెచ్‌పి పెట్రోల్ బంక్ మలుపు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి బీహార్ చెందిన రాకేష్ (32)గా గుర్తించారు. లారీ డ్రైవర్ పరార్‌లో ఉన్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி