డప్పు దరువులతో ధూంధాంగా ఎన్నికల ప్రచారం

79பார்த்தது
డప్పు దరువులతో ధూంధాంగా ఎన్నికల ప్రచారం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్ బతుకమ్మ బండ, నరసింహ బస్తి, రావి నారాయణరెడ్డి నగర్, కట్ట మైసమ్మ బస్తి, దేవేందర్ నగర్ లలో మంగళవారం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక పక్క హైదరాబాద్ శివారులోని బస్తీలల్లో, కాలనీలలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులు కల్పిస్తూ మరోపక్క సంక్షేమ పథకాలతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు.

தொடர்புடைய செய்தி