కమీషనర్ రంగనాథకు విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

81பார்த்தது
ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్, ఉప్పల్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி