నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి

72பார்த்தது
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం చింతల్ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో నూతనంగా ఏర్పాటుచేసిన 32 కెమెరాలను మంగళవారం ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నేరాల వేగవంత దర్యాప్తులో సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో శ్రీనివాస్ నగర్ సేఫ్ కాలనీగా మారిందన్నారు.

தொடர்புடைய செய்தி