తెలంగాణలో మరో నేతన్న ఆత్మహత్య

68பார்த்தது
తెలంగాణలో మరో నేతన్న ఆత్మహత్య
తెలంగాణలో అప్పుల బాధతో మరో నేతన్న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా చామనపల్లికి చెందిన గుండేటి గణేష్(38) సాంచాలు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రూ. 3లక్షల వరకు అప్పులు ఉండడం. ఆరు నెలలుగా పనుల లేకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతదేహాన్ని మున్సిపాలిటీ వారికి అప్పగించాలని సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు.

தொடர்புடைய செய்தி