మంకీ పాక్స్ కేసులపై డీహెచ్ కీలక ప్రకటన

64பார்த்தது
మంకీ పాక్స్ కేసులపై డీహెచ్ కీలక ప్రకటన
మంకీ పాక్స్ కేసులపై డీహెచ్ డా.రవీంద్ర నాయక్ కీలక ప్రకటన చేశారు. శనివారం హైదరాబాద్ లోని ఆయన ఆఫీస్ లో మీడియాతో మాట్లాడుతూ మంకీ పాక్స్ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉన్నామని, గాంధీ ఆసుపత్రిలో మంకీ పాక్స్ కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేశామన్నారు. వాతావరణంలోని మార్పుల కారణంగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, హెచ్ 1, ఎన్ 1 వంటి సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி