ఈనెల 13న ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీ

53பார்த்தது
30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంలో ఈనెల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాదిగ సామాజిక వర్గం ఆనందోత్సాహాలతో ఉందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 13న డిల్లీ నుంచి హైదరాబాద్ కు మందకృష్ణ మాదిగ రానున్న నేపథ్యంలో ఘన స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி