పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను తరలించే రిక్షాలు అందజేత

63பார்த்தது
డివిజన్ పరిధిలో పక్కగా శానిటేషన్ నిర్వహణ చేపట్టాలని మూసారాంబాగ్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ భాగ్యలక్ష్మి సూచించారు. శుక్రవారం డివిజన్ పరిధిలో పారిశుద్ధ్య సిబ్బందికి చెత్తను తరలించే రీక్షాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ. జీహెచ్ఎంసీ అధ్వర్యంలో ప్రత్యేకంగా చెత్తను తరలించేందుకు వీలుగా ఉండే రీక్షలను అందజేసినట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు

தொடர்புடைய செய்தி