రాంనగర్ గణేష్ ను దర్శించుకున్న మంత్రి పొన్నం

73பார்த்தது
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా రాంనగర్లో గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. మండపాల నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాంనగర్ గల్లి వాలా గణేష్ జూలాస్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రికి సన్మానం చేశారు. ప్రతి ఏడాది విభిన్న రూపంలో విగ్రహాన్ని తయారు చేయిస్తున్నట్లు నిర్వాహకులు మంత్రికి తెలిపారు.

தொடர்புடைய செய்தி