యూనివర్సిటీల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుంది

55பார்த்தது
యూనివర్సిటీల స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తుంది
విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేసి తమ అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని, కేంద్ర బడ్జెట్ లో యూనివర్సిటీలకు 60 శాతం కేటాయింపులు తగ్గించచడమే దీనికి నిదర్శనం అని ఫ్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాఏ. ఎస్. రావు నగర్ లోని అణుపురం కమ్యూనిటీ హాలులో జనవిజ్ఞాన వేదిక 5వ రాష్ట్ర మహా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

தொடர்புடைய செய்தி