నరకయాతన పడుతున్న ప్రజలు

85பார்த்தது
మేడ్చల్ నియోజకవర్గం కీసర మండల పరిధి రాంపల్లి నుండి చర్లపల్లి వెళ్లే రహదారి వంతెనపై వరద నీరు పొంగిపొర్లుతుండంతో అటు వెళ్లకుండా భారీ కేడ్లు పోలీసులుఏర్పాటు చేశారు. దీనిపై ప్రజలు స్పందిస్తూ ఆదివారం చర్లపల్లికి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ కేడ్లు వేసి రోడ్డు మూసి వేశారు. గ్యాస్ సిలిండర్లు తమ భుజాలపై ఇతర సామాన్లు గ్రామస్తులు తీసుకొని వెళ్తున్నారు.

தொடர்புடைய செய்தி