మేడ్చల్ కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

75பார்த்தது
మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అసిస్టెంట్ రిజిస్టర్ కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ రాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. శ్రీనివాసరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி