రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

59பார்த்தது
రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
లారీ ఢీ కొని యువతి మృతి చెందిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. ఓ యువతి మేడ్చల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు దాటుతున్న జ్యోతిని లారీ ఢీ కొట్టింది. దీంతో జ్యోతి అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி