కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

81பார்த்தது
కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషపూర్ గ్రామంలో నివాసముండే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిజ్వాన్ ఆలీ వయసు22 సంవత్సరాలు. తీన్మార్ హోటల్ కి దగ్గరలో బ్రిడ్జ్ వద్ద రోడ్డు దాటుతుండగా సోమవారం వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతున్న ఒక గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ గాంధీ హాస్పిటల్ లో మృతి చెందాడు.

தொடர்புடைய செய்தி