ఎమ్మెల్యేని కలిసిన మహిళా సమైక్య సభ్యులు

58பார்த்தது
ఎమ్మెల్యేని కలిసిన మహిళా సమైక్య సభ్యులు
మల్కాజిగిరి డివిజన్ ఎస్పీనగర్ మహిళా సమైక్య సభ్యులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని తన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. సర్దార్పటేల్నగర్ కాలనీలో నూతనంగా ప్రారంభించిన మహిళా భవన్లో మహిళలకు స్వయం ఉపాధి కోసం స్టిట్చింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం తనవంతు కృషి చేస్తానని, వారి జీవనోపాధికి సొంతంగా స్టిచ్చింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி