వరద సహాయం ప్రకటించిన అక్కినేని కుటుంబం

64பார்த்தது
వరద సహాయం ప్రకటించిన అక్కినేని కుటుంబం
తెలుగు రాష్ట్రాలకు అక్కినేని కుటుంబం వరద సాయం ప్రకటించింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయలు ప్రకటించారు. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా తెలియజేశారు. ప్రజలకు తక్షణ సహాయం చేయాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నట్లు తెలిపారు. బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி