సమాజ సేవలో బీజేపీ ముందు: డాక్టర్ లక్ష్మణ్

83பார்த்தது
సమాజ సేవలో బీజేపీ ముందు: డాక్టర్ లక్ష్మణ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా మహా యజ్ఞంలో భాగంగా ఆదివారం తుక్కుగూడలో జిల్లా యువ మోర్చా అధ్యక్షులు యదీష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాన్ని రాజ్యసభ సభ్యులు, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ పార్టీ దేశహితం కోసం, సమాజం కోసం పనిచేసే పార్టీ అని లక్ష్మణ్ అన్నారు.

தொடர்புடைய செய்தி