సీఎం సహాయ నిధికి సింగరేణి యాజమాన్యం భారీ విరాళం

68பார்த்தது
సీఎం సహాయ నిధికి సింగరేణి యాజమాన్యం భారీ విరాళం
ముఖ్యమంత్రి సహాయ నిధికి సింగరేణి యాజమాన్యం భారీ విరాళం ప్రకటించింది. వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.10 కోట్లను గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో కార్మిక సంఘాల నేతలతో కలిసి సింగరేణి ఎండీ బలరాం అందజేశారు.

தொடர்புடைய செய்தி